అన్నాడీఎంకేలో పలువురి చేరిక
ఏఎంఎంకేకు చెందిన పలువురు నిర్వాహకులు గురువారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని ఆయన నివాసంలో అన్నాడీఎంకేలో చేరారు.
పార్టీలో చేరినవారితో పళనిస్వామి
సైదాపేట, న్యూస్టుడే: ఏఎంఎంకేకు చెందిన పలువురు నిర్వాహకులు గురువారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని ఆయన నివాసంలో అన్నాడీఎంకేలో చేరారు. ఏఎంఎంకే సంస్థాగత కార్యదర్శి బాలమురుగన్, దిట్టకుడి నగర కార్యదర్శి శక్తివేల్, నగర పేరవై కార్యదర్శి రాజారామ్, సెంథిల్కుమార్, జిల్లా ఇంజినీరింగ్ విభాగ కార్యదర్శి సుదర్శన్, జిల్లా వైద్య విభాగ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Health News
Diabetes patient: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా..?
-
India News
Odisha Train Accident: ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ..?