శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది.
నళిని కృపాకరన్
ఆర్కేనగర్, న్యూస్టుడే: శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. ఇందులో నళిని కృపాకరన్(38) అనే మహిళ ఎన్నికల కమిషన్ వద్ద ఆన్లైన్ ద్వారా ఓటరు కార్డ్డుకు దరఖాస్తు చేసుకుని పొందారు. శుక్రవారం జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయనున్నట్లు సమాచారం వెల్లడైంది. ఆమె శ్రీలంక తమిళురాలు కావడంతో ఓటు హక్కు లేదని, భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడి పౌరహక్కు లేనివారికి ఓటరుకార్డు ఇవ్వడం కుదరదని కలెక్టర్ తెలిపారు. పొరపాటున ఆమెకు ఇచ్చిన ఓటరు కార్డు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెట్రో ప్రయాణికులకు ఎన్సీఎంసీ కార్డులు
[ 01-05-2024]
చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) కల్పిస్తోంది. -
కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్ఫ్లూ
[ 01-05-2024]
కేరళలో బర్డ్ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
తుదిదశలో వణంగాన్ చిత్రీకరణ
[ 01-05-2024]
బాలా దర్శకత్వంలో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వణంగాన్’. మమితా బైజు, రోషిని ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ తదితరులు ఇతర నటీనటులు. -
జారవిడుచుకున్న ఏటీఎం కార్డులే లక్ష్యం
[ 01-05-2024]
ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. -
ఏర్కాడులో బస్సు బోల్తా
[ 01-05-2024]
సేలం జిల్లాలోని పర్యాటక ప్రదేశమైన ఏర్కాడు కొండ ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అయిదుగురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర