IN PICS: ఈ చిత్రాలు చూస్తే రోమాంచితమే!
ఈ రోజు మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు వారి పోరాట భిక్ష! ఈ రోజు మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలు వారి త్యాగ ఫలం! ఒకనాడు విశ్వగురువుగా విలసిల్లిన భారతావని బానిస రాజ్యంగా మారిపోతే భరతమాత దాస్య శృంఖలాలను బద్ధలు కొట్టందుకు ప్రాణాలు అర్పించిన అమరులు ఎందరో....
ఎందరో వీరులు.. ఎన్నెన్నో సిద్ధాంతాలు.. అన్నీ స్వేచ్ఛ కోసమే
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజు మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు వారి పోరాట భిక్ష! ఈ రోజు మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలు వారి త్యాగ ఫలం! ఒకనాడు విశ్వగురువుగా విలసిల్లిన భారతావని బానిస రాజ్యంగా మారిపోతే భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టేందుకు ప్రాణాలు అర్పించిన అమరులు ఎందరో.
కొందరివి గెరిల్లా పోరాటాలు. మరికొందరివి సమరసతా సిద్ధాంతాలు. బాల గంగాధర్ తిలక్, భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరులు ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు. విజయమో వీరస్వర్గమో అని ప్రవచించారు. ‘నాకు మీ రక్తాన్నివ్వండి. నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’ అని నేతాజీ పిలుపునిచ్చారు. చివరికి ‘అహింసా పరమో ధర్మః’ అని గాంధీ మహాత్ముడు బానిస బతుకులకు విముక్తి ప్రసాదించారు.
ఎందరో వీరులు.. ఎన్నెన్నో సిద్ధాంతాలు. అన్నీ స్వేచ్ఛ కోసమే. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని తలుచుకొని, స్మరించుకోవడం కనీస ధర్మం. అందుకోసమే అందిస్తున్నాం ఈ చిత్ర నీరాజనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
దావత్ కావాలా నాయనా!
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.