‘రాచకొండ పరిధిలో 12 శాతం నేరాల తగ్గుదల’
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదిక విడుదల చేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ 12 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు....
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు విస్రృత సేవలందించామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది అనేక సమస్యలు, సవాళ్లు ఎదురైనా వాటిని చాకచక్యంగా పరిష్కరించామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదిక విడుదల చేసిన ఆయన 12 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 4,926 ఫిర్యాదులు వచ్చాయని 36 కేసులను సీసీ కెమెరాల ద్వారానే ఛేదించామని వివరించారు. నేరాలు చేసిన నిందితులకు 51 శాతం శిక్షలు పడటంలో రాజీ లేని పోరాటం చేశారని పోలీసులను అభినందించారు.
లాక్డౌన్ సమయంలో మాస్కు ధరించనివారు, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం సహా ఇతర నేరాలకు పాల్పడినవారి పట్ల టాస్క్ఫోర్స్ సిబ్బంది కఠినంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. హత్యలు 31 శాతం తగ్గగా.. దోపిడీలు, దొంగతనాలు 60 శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి...
రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో యువతులు
భార్యను హత్య చేసి.. సాక్ష్యాలను మార్చేసి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?