IN PICS: భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
ఇంటర్నెట్డెస్క్: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ వరద ప్రవాహం పెరిగి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వందల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ చిత్రాలు ఇవీ..
ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ప్రమాద కరంగా ప్రవహిస్తున్న గోదావరి
రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతి
జొన్నాడ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతి
కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలో మత్తడి పారుతున్న నెరేళ్ల చెనుగ చెరువు
జగిత్యాల నుంచి సారంగాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై కోనాపూర్ వద్ద
వంతెనపై నుంచి పారుతున్న వరద నీరు
ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామ శివారులోని
లో లెవెల్ బ్రిడ్జి మీద ప్రవహిస్తున్న వరద నీరు
పశ్చిమగోదావరి జిల్లా పాత పోలవరం వద్ద నెక్లెస్ బండు లీక్ అవడంతో ఇసుక బస్తాలను వేస్తున్న అధికారులు
మత్తడి దూకుతున్న కామారెడ్డి పెద్ద చెరువు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!