Anand Mahindra: స్క్రీన్ చూడకుండా నిజ జీవితంలో ఉండాలనుకుంటున్నాను!
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కరోనా మహమ్మారి మన జీవితాల్ని ఎలా మార్చిందో అనే విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కరోనా మహమ్మారి మన జీవితాల్ని ఎలా మార్చిందో అనే విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆయన తరచూ తన ట్విటర్ ఖాతాలో వైరెటీ పోస్టులతో అలరిస్తుంటారనే విషయం తెలిసిందే. తాజాగా పిల్లలు క్రికెట్ ఆడుతున్న తన పాత వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో కొంతమంది పిల్లలు టీవీ స్క్రీన్ ముందు కూర్చొని క్రికెట్ చూస్తున్నట్లుగా ఉంటుంది. కొద్దిసేపటికి ప్లేయర్ కొట్టిన బాల్ నేరుగా స్క్రీన్లోంచి వచ్చి పిల్లాడి చేతుల్లో పడుతోంది. స్క్రీన్నుంచి మరొక పిల్లాడు దగ్గరగా వచ్చి బాల్ ఇవ్వమని అడుగుతున్నట్లుగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే.. అది లైవ్ టెలికాస్ట్ వీడియో కాదు. ఓ డమ్మీ టీవీ స్క్రీన్ ముందు కూర్చొని స్థానికంగా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ను పిల్లలు చూస్తుంటారు.
‘‘కరోనా మహమ్మారి వల్ల మనం టీవీస్క్రీన్ ల ముందు ఎలా అతుక్కుపోయామో అనే విషయాన్ని ఈ వీడియో గుర్తు చేసింది. దాని నుంచి బయటికి వచ్చి నిజ జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను’’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు