Water Candles: దీపావళికి ‘వాటర్ క్యాండిల్స్’ సిద్ధం చేసుకోండి ఇలా!
దీపావళి రోజు మట్టి ప్రమిదల్లోనే చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. అదీ కాకుంటే ఇత్తడి, రాగి, ఇనుము ప్రమిదలను ఉపయోగిస్తుంటారు. అవేవీ కాకుండా నీటితోనూ దీపాలు వెలిగించొచ్చు
నీటిలో వెలుగులు ఎలా తేవాలంటే..
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి రోజు మట్టి ప్రమిదల్లోనే చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. అదీ కాకుంటే ఇత్తడి, రాగి, ఇనుము ప్రమిదలను ఉపయోగిస్తుంటారు. అవేవీ కాకుండా నీటిలోనూ దీపాలు వెలిగించొచ్చు. మరి ఈ దీపావళికి ఇంట్లో నీటి దీపాలను వెలిగించాలనుకుంటే ఇది ఫాలో అవ్వండి. దీన్ని తయారు చేయడమూ తేలికే. ఓ గాజు గ్లాసులో నీళ్లు పోసి వృథాగా ఉన్న ప్లాస్టిక్ పూలు, ఎండిపోయిన పూల రెక్కలు, రంగు రాళ్లు, పూసలను వెయ్యండి. వాటర్ కలర్ కాకుండా వేరే కలర్ కావాలంటే ఫుడ్కలర్ ఎల్లో, ఆరెంజ్, గ్రీన్.. అలాగే ఉజాలా కూడా కలపొచ్చు. అందులో ఓ టీ స్పూన్ దీపాల నూనె (లేదా) వంటె నూనె పోయండి. సువాసనలు కావాలనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్స్ రెండు మూడు చుక్కలు వేయండి ఇప్పుడు దళసరిగా ఉన్న ప్లాస్టిక్ కాగితాన్ని తీసుకొని రౌండ్ షేప్లో కత్తిరించుకోవాలి. దానికి సరిపడా చిన్నరంధ్రం చేసి దాని మధ్యలోంచి ఒత్తిని లాగాలి. అప్పుడు ఈ ఒత్తి నీటిలో తేలుతుంది. ఇప్పుడు దీపాన్ని వెలిగించండి. మరి ఈ వాటర్ క్యాండిల్స్ ప్రత్యేకత ఏమిటనేగా ప్రశ్న! మాములు దీపాల కంటే ఎక్కువ సేపు వెలుగుతాయి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళికి వాటర్ క్యాండిల్స్ని వెలిగించండి.
నీటిలో వెలిగించిన దీపాల చిత్రాలను చూడండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM