Vizag Steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

Published : 21 Dec 2021 01:26 IST

దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణతో ఉక్కు పరిశ్రమకు పెట్టుబడులు వస్తాయన్న ఉక్కు శాఖ.. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొంది.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని