కలకలం రేపిన ఉత్తరాల సంచులు
మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడ రోడ్డు పక్కన ఉత్తరాల సంచులు నిర్లక్ష్యంగా పడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజాసాయి గార్డెన్ వద్ద వేలాది ఉత్తరాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడ రోడ్డు పక్కన ఉత్తరాల సంచులు నిర్లక్ష్యంగా పడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజాసాయి గార్డెన్ వద్ద వేలాది ఉత్తరాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంచుల్లో కూకట్పల్లి, షాద్నగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రజల ఉత్తరాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆధార్ కార్డులు, కాల్లెటర్లు ఉండటం గమనార్హం. తపాలా అధికారులే ఉత్తరాలను నిర్లక్ష్యంగా పడేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో కాల్లెటర్లు ఉండటంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం