‘నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ప్రమాదకరం’
కరోనా వైరస్ ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ కరోనా గురించి పలు విషయాలు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ కరోనా గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన గణాంకాల ఆధారంగా వ్యాధిని అంచనా వేస్తున్నాం. వైరస్ ఫ్లూకంటే నెమ్మదిగా వ్యాపిస్తున్నప్పటికీ ఇది చాలా ప్రమాదకరం. ఆరోగ్యంగా ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేయలేదు. కరోనా అన్ని వ్యాధుల్లాంటిది కాదు. విచిత్రమైన లక్షణాలున్న వైరస్ ఇది. కరోనా కేసుల్లో కేవలం ఒకశాతం రోగుల్లో మాత్రం లక్షణాలు కనిపించడం లేదు. కానీ, రెండు రోజుల్లోనే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వ్యాధిని నయం చేయడానికి ఇప్పటి వరకూ టీకాలు కానీ.. చికిత్స విధానం కానీ కనుగొనలేదు. మన జాగ్రత్తతోనే వైరస్ నుంచి దూరంగా ఉండగలం’ అని ఆయన తెలిపారు.
కాగా.. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 3,100కుపైగా మంది మరణించారు. చైనాలో గత 24గంటల్లో 129కేసులు నిర్ధారణ అయ్యాయి. జనవరి 20తో పోల్చితే కరోనా వ్యాప్తిలో కొంత తగ్గుముఖం కనిపిస్తోంది. అందులో 80శాతం కేసులు దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీల్లోనే నమోదు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్