బడ్జెట్ పద్దులకు శాసనసభ ఆమోదం
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పద్దులపై చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 25 పద్దులపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో 25 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. పద్దులపై చర్చకు 10 మంది మంత్రులు సమాధానం ఇచ్చారు. విద్య, క్రీడలు,
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పద్దులపై చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 25 పద్దులపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో 25 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. పద్దులపై చర్చకు 10 మంది మంత్రులు సమాధానం ఇచ్చారు. విద్య, క్రీడలు, పర్యాటకం, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, నీటిపారుదల, సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్, ఆర్ ఆండ్ బీ, శాసనసభ, ఇందన, ఆర్థిక నిర్వహణ పద్దులకు ఆమోదం లభించింది.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శాసనసభలో 2019-20 సంవత్సరానికి అనుబంధ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంతో అనుబంధ బడ్జెట్కు శాసన సభ ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM