టీఎస్ సీఎంఆర్ఎఫ్కు రూ.8.30 కోట్ల విరాళాలు
కరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి దాతలు బాసటగా నిలుస్తున్నారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తూ పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తూనే
హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి దాతలు బాసటగా నిలుస్తున్నారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తూ పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే సీఎం సహాయనిధికి రూ. 8.30 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఎల్&టీ మెట్రో రైల్ రూ. 3 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులను అందజేసింది. ఈ మేరకు ఎల్&టీ మెట్రో రైల్ సీఈవో కె.వి.బి. రెడ్డి, ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విరాళానికి సంబంధించిన చెక్కును కేటీఆర్కు అందించారు. పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ రూ. 2 కోట్లు విరాళంగా అందించింది. సంస్థ సీఈవో సంజయ్ సింగ్ కేటీఆర్ను కలిసి చెక్కు అందజేశారు. ఐటీసీ ఎండీ సంజీవ్ కుమార్ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. పోచంపాడ్ కన్స్ట్రక్షన్ ప్రైవైట్ లిమిటెడ్ రూ. కోటి విలువైన పీపీఈ కిట్లను విరాళంగా అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!