10 లక్షల మంది తరలింపు: రైల్వే
శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సమారు 10 లక్షలమంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించినట్టు రైల్వేశాఖ గురువారం పేర్కొంది. ఇందుకు గానూ 806 రైళ్లను వినియోగించినట్టు........
దిల్లీ: శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సమారు 10 లక్షలమంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించినట్టు రైల్వేశాఖ గురువారం పేర్కొంది. ఇందుకు గానూ 806 రైళ్లను వినియోగించినట్టు తెలిపింది. మే 2న మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని, వీటిలో ఎక్కువశాతం బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్కు వచ్చిన రైళ్లే ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా రాష్ట్రాల పరస్పర అంగీకారంతో కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టి వలసకార్మికులను సురక్షితంగా చేరవేస్తున్నామని తెలిపారు.
రైలులో ప్రయాణించే వారందరికీ ఉచిత భోజనం, మంచినీరు ఏర్పాట్లు రైల్వే శాఖే చేపట్టిందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు ఒక్కో రైలులో 1200 మందిని తరలిస్తుండగా సోమవారం నుంచి 1700 మంది వలస కార్మికులను తరలించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. వీరి టికెట్టు ఛార్జీలను కేంద్రప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 85:15 నిష్పత్తిలో భరిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్