భవిష్యత్ తరాల కోసమే హరితహారం: కేటీఆర్
భవిష్యత్ తరాలకు మంచి పట్టాణాలు అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ కోరారు...
హైదరాబాద్: భవిష్యత్ తరాలకు మంచి పట్టాణాలు అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి .. దుండిగల్ ఐదో ఎగ్జిట్ నంబర్ వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... అటవీశాతాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నమని తెలిపారు. 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఓఅర్ఆర్ పక్కన హెచ్ఎమ్ డీఏ భూమిలో ఆరున్నర లక్షల మొక్కలు మియావకి మోడల్ తరహాలో నాటబోతున్నామన్నారు. యాదాద్రి మోడల్ కింద ఆరున్నర లక్షల మొక్కలు నాటు తామని తెలిపారు. హరిత ఉద్యమ స్పూర్తితో ముందుకెళితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ బల్కంపేటలో మంత్రులు కేటీఆర్, తలసాని హరిత హారంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ