జయంతి వేడుకల్లో ఘర్షణ

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘర్షణకు దారితీశాయి. రెండు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated : 08 Jul 2020 23:41 IST

గ్రామంలో పోలీస్‌పికెట్‌ ఏర్పాటు

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘర్షణకు దారితీశాయి. రెండు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని