Cyclone Asani: ఆంధ్రప్రదేశ్పై ‘అసని’ తుపాను ప్రభావం..!
అసని తుపాను ఆంధ్రప్రదేశ్ సహా భారత్లోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. మంగళవారం నుంచి ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
ఇంటర్నెట్డెస్క్: అసని తుపాను ఆంధ్రప్రదేశ్ సహా భారత్లోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. మంగళవారం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భువనేశ్వర్లోని వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో ఈ తుపాను మరింత బలపడవచ్చవని అంచనావేసింది. ఆంధ్ర లేదా ఒడిశా తీరాలను ఇది తాకే అవకాశం ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి తుపానుగా మారి వాయువ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఆదివారం సాయంత్రం వరకు సాధారణ తుపాను గానే ఉంటుందని.. సోమవారానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనావేశారు. మే 10వ తేదీ వరకు ఇలానే కొనసాగా.. ఆతర్వాత బలహీనపడే అవకాశం ఉందన్నారు. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వెల్లడించారు. ఒడిశా, పశ్చిమబెంగాల్లోని పలు జిల్లాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా