Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
తిరుమలలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో తిరమలలో వాతావరణం చల్లబడి.. పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి
తిరుమల: తిరుమలలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. వేసవి కారణంగా మధ్యాహ్నం వరకు ఎండవేడిమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కారుమేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. వర్షంతో తిరువీధులు, ఆలయం ఎదుట నీరు ప్రవహించింది. స్వామివారి దర్శనం అనంతరం గదులకు చేరుకునే భక్తులు వర్షంలో తడిచి ముద్దయ్యారు. వర్షం రాకతో తిరమలలో వాతావరణం చల్లబడి.. పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.