గన్నవరం ఎయిర్పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి.
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం ఉదయం ఎయిర్పోర్టు పరిసరాల్లో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో ల్యాండ్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో హైదరాబాద్, చెన్నై నుంచి గన్నవరం వచ్చిన రెండు విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి అలాగే కొనసాగడంతో హైదరాబాద్ ఇండిగో సర్వీసును తిరిగి వెనక్కి పంపించారు. కాసేపటి తర్వాత మంచు ప్రభావం తగ్గడంతో చెన్నై నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.