మెడికల్‌ కోర్సుల ప్రవేశాల గడువు పెంచాలని పిటిషన్‌

ఎంబీబీఎస్, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల ప్రవేశాలకు గడువును పొడిగించాలంటూ నేషనల్ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా కారణంగా గతంలో విధించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రవేశాలు పూర్తికాలేదని

Published : 24 Dec 2020 23:53 IST

దిల్లీ: ఎంబీబీఎస్, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల ప్రవేశాలకు గడువును పొడిగించాలంటూ నేషనల్ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా కారణంగా గతంలో విధించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రవేశాలు పూర్తికాలేదని ఎన్‌ఎంసీ పిటిషన్‌లో పేర్కొంది. ఎంబీబీఎస్‌, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల 2020-21 ఏడాది ప్రవేశాల చివరి గడువు తేదీని 2020 ఆగష్టు 31 నుంచి 2021 జనవరి 15 వరకు పొడిగించాలని ఎన్‌ఎంసీ పిటిషన్‌లో కోరింది. 

ఇదీ చదవండి..

రోజుకు 10లక్షల మందికి టీకా‌: ఈటల

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని