Railway Zone: రైల్వే జోన్ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలి: ఎంపీలు
రైల్వేజోన్ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో...
విజయవాడ: రైల్వేజోన్ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమైన రాష్ట్ర ఎంపీలు .. రైల్వే పరంగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు ఇచ్చారు. రాష్ట్రం నుంచి నిధులు రాలేదని, అందుకే పనులు ఆపేశామని దక్షిణ మధ్యరైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పారు. అయితే, పనులు ఆపొద్దని, పూర్తిగా రైల్వే నిధులతోనే చేపట్టాలని ఎంపీలు కోరారు. కొవ్వూరు-భద్రాచలం, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీలు భరత్, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ... లోపాయికారీ పోరాటం కాకుండా రాజీలేని పోరాటం చేస్తేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ