Ts News: పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీకి సంయుక్త కమిటీ మధ్యంతర నివేదిక
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారని ఏపీ రైతులు గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటీయింపులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు...
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారని ఏపీ రైతులు గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటీయింపులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి తాగునీటి కోసమే అని ఆ సమయంలో తెలంగాణ వాదనలు వినిపించింది. ఈ అంశంపై నిజనిర్ధారణ కోసం గతంలో ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇటీవలే సంయుక్త కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఈ మేరకు ఎన్జీటీకి మధ్యంతర నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులో సాగునీటి పనులూ జరుగుతున్నా్యని కమిటీ నివేదికలో పేర్కొంది. తుది నివేదిక ఇచ్చేందుకు 8 వారాలు గడువు కావాలని ఎన్జీటీని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా