TS NEWS: కొత్తగా 749 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 1,15,237 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 749 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు

Updated : 14 Jul 2021 20:03 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 1,15,237 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 749 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,33,895కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఐదుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,743కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 605 మంది కోలుకున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 10,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 72 కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని