Theft: మంత్రుల పర్యటనలో జేబు దొంగల చేతివాటం.. రూ.లక్ష వరకు కొట్టేశారు!
యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర మంత్రుల పర్యటనలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర మంత్రుల పర్యటనలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మంత్రుల వెంట ఉన్న నేతల మధ్యలో దూరి సుమారు రూ.లక్ష వరకు కాజేశారు. మోత్కూరులో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి హాజరయ్యారు.
మంత్రులు పట్టణానికి చేరుకోగానే వాహనం చుట్టూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. వీరిలో దూరిన దొంగలు.. మోత్కూరు జడ్పీటీసీ భర్త గోరుపల్లి సంతోష్రెడ్డి జేబు నుంచి డబ్బు కాజేశారు. కార్యక్రమం అనంతరం తన జేబులో ఉన్న రూ.40వేలు పోయినట్లు గుర్తించిన సంతోష్రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోత్కూరు, శౌలిగారారంలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించినట్లు స్థానిక నేతలు గుర్తించారు. రెండు కార్యక్రమాల్లో సుమారు రూ.లక్ష వరకు కాజేసినట్లు చెబుతున్నారు. మోత్కూరులో మంత్రుల పర్యటనను చిత్రీకరిస్తున్న ఈటీవీ కెమెరాకు జేబు దొంగతనాల దృశ్యాలు చిక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!