TS News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మూడు రోజుల విరామం

గులాబ్‌ తుపాను, భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు మూడు రోజుల..

Published : 27 Sep 2021 23:13 IST

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను, భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉందని సభ్యులు చేసిన విజ్ఞప్తి చేశారు. దీంతో  సభా నాయకుడు, శాసన సభాపక్షనేతలను సంప్రదించిన అనంతరం సభాపతి, ప్రొటెం ఛైర్మన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 1న శాసనసభ, శాసనమండలి సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని