దిల్లీలో ఘనంగా బీటింగ్‌ రీట్రీట్‌

గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయ్‌చౌక్‌ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రీట్రీట్‌

Updated : 29 Jan 2021 20:41 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయ్‌చౌక్‌ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమం అలరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి..

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే

అలా అయితే వాట్సాప్‌ వినియోగించం..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని