Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మరణానంతరం అవయవ దానం చేసే (అవయవ దాతలు) వారికి సముచిత గౌరవం ఇచ్చే ఉద్దేశంతో తమిళనాడులోని స్టాలిన్ (Stalin) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చెన్నై: తమిళనాడులోని స్టాలిన్(Stalin) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) శనివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అవయవ దానం విషయంలో తమిళనాడు (Tamil Nadu) దేశంలోనే అగ్రగామిగా ఉంది. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలి. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలి. అవయవ దాతలు (organ donors), వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు (Funerals) రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సీఎం స్టాలిన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aditya L1: ఆదిత్య తీసిన ‘సూర్యుడి’ అరుదైన చిత్రాలు!
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పంపించిన ఆదిత్య-ఎల్1 (Aditya L1).. మరిన్ని అరుదైన చిత్రాలను ఆవిష్కరించింది. -
Indian Navy: భారత నేవీలో 10వేల మందికి పైగా సిబ్బంది కొరత: కేంద్రం
నేవీలో సిబ్బంది కొరతకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. -
UPSC Main Results: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదల
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. -
ఎమ్మెల్యే-ఐఏఎస్ వెడ్డింగ్.. 80 గ్రామాలకు ఆహ్వానాలు, లక్షల్లో అతిథులు..!
హరియాణా ఎమ్మెల్యే ఒకరు ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. వారి వివాహానికి 80 గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానించనున్నారు. -
PM Modi: కృత్రిమ మేధా రంగంలో ముందడుగుకు యత్నాలు..: మోదీ
భారత్ కృత్రిమ మేధ రంగంలో భారీ పురోగతి సాధించడంపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కృత్రిమమేధపై జరగనున్న జీపీఏఐ కార్యక్రమానికి ప్రజలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. -
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై గడిచిన మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. శుక్రవారం 156 బ్యాగుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు. -
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
Mamata Banerjee: టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటును ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ యుద్ధాన్ని ఆమె తప్పకుండా గెలుస్తారంటూ ఆమెకు అండగా నిలిచారు. -
Maharashtra: ఘోరం.. కొవ్వొత్తుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్ర (Maharashtra)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్ షా
దేశ యువత కోసం బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తోందని, గత పదేళ్లలో దేశంలో అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. -
ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!
పశ్చిమ్ బెంగాల్(West Bengal)లోని ఓ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకరోజు వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. -
PM Modi: ‘వెడ్ ఇన్ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన
భారత్లో ‘వెడ్ ఇన్ ఇండియా’ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్న కుటుంబాల వారు ప్రారంభించాలని ప్రధాని మోదీ కోరారు. -
Supreme Court: నేను రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ఓ న్యాయమూర్తిగా.. చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI D Y Chandrachud) పేర్కొన్నారు. -
Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసులో ఆమెపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది. -
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
Fake Toll Plaza: గుజరాత్లో ఘరానా మోసం బయటపడింది. కొందరు మోసగాళ్లు ఏకంగా రోడ్డు వేసి.. మధ్యలో టోల్ ప్లాజా కట్టేశారు. ఏడాదిన్నరగా రూ. కోట్లు వసూలు చేస్తున్నా అధికారులు దీన్ని గుర్తించకపోవడం గమనార్హం. -
Supreme Court: విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
Bullet Train: తొలి బుల్లెట్ రైలు స్టేషన్ను వీక్షించారా..?
ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ప్రాజెక్టు రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి ఎక్స్ (ట్విటర్)లో విడుదల చేశారు. -
Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక
Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. -
మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్
కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) నెట్టింట్లో చేసిన పోస్టు వైరల్గా మారింది. దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. -
Indian students: విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే
Indian students: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కెనడాలో అత్యధిక మరణాలు సంభవించాయి. -
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Aditya L1: ఆదిత్య తీసిన ‘సూర్యుడి’ అరుదైన చిత్రాలు!
-
KCR: కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ పూర్తి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Rashmika: గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది.. ‘యానిమల్’ సక్సెస్పై స్పందించిన రష్మిక
-
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్
-
Shocking: ఎస్సై చేతిలో పొరపాటున పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా!