పోటీకి సిద్ధమైన సందీప్రెడ్డి వంగా
లాక్డౌన్ కారణంగా గతేడాది ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకపోవడంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రిలీజ్లు వరస కట్టాయి. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్లు రిలీజ్ తేదీలను ప్రకటిస్తున్నాయి.
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా గతేడాది ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకపోవడంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రిలీజ్లు వరస కట్టాయి. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్లు రిలీజ్ తేదీలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు సందీప్రెడ్డి వంగా సైతం తన తదుపరి చిత్రం ‘యానిమల్’ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘కబీర్ సింగ్’తో మొదటి ప్రయత్నంలోనే బాలీవుడ్లో పేరు పొందిన సందీప్రెడ్డి.. రణ్బీర్ కపూర్ కథానాయకుడిగా ‘యానిమల్’ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్కపూర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు సందీప్రెడ్డి వంగా ప్రకటించారు. భూషణ్కుమార్, కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’