Andhra News: పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తా: జీవీఎల్‌

పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు అన్నారు.

Updated : 05 Nov 2023 15:38 IST

పల్నాడు: పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు అన్నారు. బుగ్గవాగు సామర్థ్యాన్ని 5టీఎంసీలకు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం ఆయన పల్నాడులోని బుగ్గవాగు జలాశయాన్ని పరిశీలించారు. దీనిద్వారా పల్నాడు ప్రాంత తాగు, సాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. వరికిపూడిసెల ఎత్తిపోతల అనుమతికి కేంద్ర అటవీశాఖతో చర్చించనున్నట్టు చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని