Andhra News: పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తా: జీవీఎల్
పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు.
పల్నాడు: పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. బుగ్గవాగు సామర్థ్యాన్ని 5టీఎంసీలకు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం ఆయన పల్నాడులోని బుగ్గవాగు జలాశయాన్ని పరిశీలించారు. దీనిద్వారా పల్నాడు ప్రాంత తాగు, సాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. వరికిపూడిసెల ఎత్తిపోతల అనుమతికి కేంద్ర అటవీశాఖతో చర్చించనున్నట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు