Kanna: ఏపీకి జగన్ ఎందుకు కావాలో ఒక్క కారణం చెప్పండి: కన్నా లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్కు సీఎం జగన్ ఎందుకు కావాలో ఒక్క కారణం చెబితే చాలని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు సీఎం జగన్ ఎందుకు కావాలో ఒక్క కారణం చెబితే చాలని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలతో పుస్తకమే ముద్రించవచ్చని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్ను తెలంగాణకు తాకట్టు పెట్టినందుకా? లేక రాజధాని లేకుండా చేసినందుకా? జగన్ మళ్లీ సీఎం కావాలనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఆయన సర్వనాశనం చేశారు. 2019 నాటికి పోలవరం నిర్మాణాన్ని తెదేపా అధినేత చంద్రబాబు 75 శాతం పూర్తి చేసి ఇచ్చారు. మిగిలిన 25 శాతం పూర్తి చేయకుండా జగన్ పూర్తిగా నాశనం చేశారు’’ అని కన్నా మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు