MP Kesineni: స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపిన ఎంపీ కేశినేని

విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తు్న్నట్టు కేశినేని నాని ప్రకటించారు.

Updated : 10 Jan 2024 18:57 IST

అమరావతి: విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేశినేని నాని ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు పంపారు. బుధవారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ తన రాజీనామాను ఆమోదించిన తర్వాత వైకాపాలో చేరనున్నట్టు కేశినేని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని