PM Modi: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం: ప్రధాని మోదీ
ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
అమరావతి: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు, పవన్తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా. ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం’’ అని పేర్కొన్నారు. మరి కాసేపట్లో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగే సభలో ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, పురందేశ్వరి, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్