Telangana News: కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టారా?: కోదండరామ్
కృష్ణా నదీ జలాల పరిరక్షణ యాత్ర ఉదయసముద్రం పానగల్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. కేంద్ర గెజిట్తో తెలంగాణకు
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పరిరక్షణ యాత్ర ఉదయసముద్రం పానగల్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. కేంద్ర గెజిట్తో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.
‘‘గెజిట్లో ప్రాజెక్టులపై సంపూర్ణ అధికారం ఉంటుంది అని ఉంది. దీంతో నదీ జలాలపై రాష్ట్ర హక్కులు పోతాయి. ఇప్పటికే మనం సరైన వాటా వినియోగించుకోవడం లేదు. రాష్ట్రంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. గెజిట్ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదు. శాశ్వతంగా కృష్ణా జలాలపై హక్కును కోల్పోయే అవకాశం ఉంది. జలాల హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
కాళేశ్వరం.. ప్రగతి భవన్.. సచివాలయం పూర్తి అయ్యాయి. నల్లగొండ.. పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావు.కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టారా? వడ్ల కోసం దిల్లీలో ధర్నా చేసిన మీరు.. కృష్ణా జలాల వినియోగంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నల్గొండ, మహబూబ్నగర్లు ఎడారిగా మారతాయి. కేంద్ర ప్రభుత్వం గెజిట్ను ఉపసంహరించుకోవాలి. ఆరు రోజుల పాటు సాగే కృష్ణా నదీ జలాల పరిరక్షణ యాత్ర నక్కలగండి ప్రాజెక్టు వద్ద ముగుస్తుంది’’ అని కోదండరామ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!