IND vs WI : సమష్టిగా రాణించిన భారత బ్యాటర్లు.. విండీస్‌కు భారీ లక్ష్యం

బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో విండీస్‌ ఎదుట భారత్‌ భారీ లక్ష్యం నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత...

Updated : 06 Aug 2022 22:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో విండీస్‌ ఎదుట భారత్‌ భారీ లక్ష్యం నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగుల చేసింది. దీంతో విండీస్‌కు 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రిషభ్‌పంత్ 44, రోహిత్ 33, సంజూ 30*, సూర్యకుమార్ 24, దీపక్ హుడా 21, అక్షర్‌ 20* పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో అల్జారీ 2, మెకాయ్ 2, అకీల్ ఒక వికెట్ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని