శార్దూల్ ఔట్‌.. టీమ్‌ఇండియా 315/7

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ వేసిన 102.3 ఓవర్‌కు శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) బౌల్డయ్యాడు...

Published : 17 Jan 2021 11:48 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ వేసిన 102.3 ఓవర్‌కు శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) బౌల్డయ్యాడు. దీంతో 123 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. శార్దూల్‌ ఔటయ్యాక వాషింగ్టన్‌ సుందర్‌(60*), నవ్‌దీప్‌ సైని బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ 104 ఓవర్లకు 315/7 స్కోర్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 54 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇవీ చదవండి..
ఒక్క వికెట్‌ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్‌
యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని