Passports: నేడు పాస్‌పోర్టు సేవలు యథాతథం

వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. పాస్‌పోర్టు స్పెషల్‌ డ్రైవ్‌ శనివారం యథాతథంగా కొనసాగుతుందని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు.

Updated : 22 Jul 2023 08:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. పాస్‌పోర్టు స్పెషల్‌ డ్రైవ్‌ శనివారం యథాతథంగా కొనసాగుతుందని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. శనివారం 3,700 మంది పాస్‌పోర్టు సేవలకు దరఖాస్తు చేసుకున్నారని.. వీరంతా ఎంపిక చేసుకున్న మేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, 14 తపాలా కార్యాలయాల్లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వెళ్లి సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని