ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీ  వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులోని కీలక పత్రాలు, ఆధారాల చోరీ  అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

Published : 18 Apr 2022 14:49 IST

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీ  వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులోని కీలక పత్రాలు, ఆధారాల చోరీ  అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

Tags :

మరిన్ని