AP News: బీసీలకు తీరని ద్రోహం చేసిన జగన్‌

నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్‌ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే.

Published : 26 Apr 2024 11:29 IST

నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్‌ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. వారిపై కత్తికట్టినట్టే సాగింది వైకాపా పాలన. ‘బీసీలంటే వెనకబడిన వర్గాలు కాదు.. వెన్నెముక వర్గాల’ని చెప్పారు జగన్‌. కానీ వాస్తవంలో కులవృత్తులకు ఎలాంటి ఆదరవు అందించకుండా కోలుకోని దెబ్బతీశారు. తాను ప్రత్యేక సాయం అందించకపోగా.. తెదేపా ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన పథకాలనూ రద్దు చేశారు.

Tags :

మరిన్ని