Andhra News: కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసిన అమరావతి రైతులు

రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడంలేదంటూ అమరావతి రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దేశారు. తీర్పు అమలు చేయకపోవడానికి బాధ్యులైనవారిని శిక్షించాలని కోరారు. 

Published : 23 Apr 2022 09:20 IST

రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడంలేదంటూ అమరావతి రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దేశారు. తీర్పు అమలు చేయకపోవడానికి బాధ్యులైనవారిని శిక్షించాలని కోరారు. 

Tags :

మరిన్ని