Gold: భారత్ -మియన్మార్ సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టివేత

భారత్ -మియన్మార్  సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు జరిపిన తనిఖీల్లో.. రూ.8కోట్ల విలువైన 15.93 కిలోల 96 విదేశీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

Published : 13 May 2022 19:22 IST

భారత్ -మియన్మార్  సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు జరిపిన తనిఖీల్లో.. రూ.8కోట్ల విలువైన 15.93 కిలోల 96 విదేశీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

Tags :

మరిన్ని