Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ

తిరుమల(Tirumala) శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తనకు కాబోయే భార్యతో కలిసి ఆయన స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 26 Jan 2023 09:01 IST

తిరుమల(Tirumala) శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తనకు కాబోయే భార్యతో కలిసి ఆయన స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని