Jammu: ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం.. ముగ్గురు జవాన్లు మృతి

స్వాతంత్ర్య దినోత్సవాల వేళ జమ్మూకశ్మీర్‌లో భీకర ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంప్‌పై దాడికి యత్నించిన ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు.

Published : 11 Aug 2022 14:20 IST

స్వాతంత్ర్య దినోత్సవాల వేళ జమ్మూకశ్మీర్‌లో భీకర ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంప్‌పై దాడికి యత్నించిన ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు.

Tags :

మరిన్ని