Naravane: వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ దిగజారింది: మాజీ చీఫ్ జనరల్ నరవణే
సరిహద్దుల్లో ముళ్ల తీగలు.. మేకులు కొట్టిన కర్రలతో దాడులకు దిగుతూ వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ దిగజారిందని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే విమర్శించారు. ప్రతి ఏడాది చొరబాట్లకు యత్నిస్తున్న చైనా సైనికులు.. భారత జవాన్ల చేతిలో చావుదెబ్బలు తిని వెళ్తున్నారని అన్నారు. గల్వాన్ ఘర్షణ.. చైనా ఖ్యాతిని అంతర్జాతీయంగా దారుణంగా దెబ్బతీసిందని.. ఆ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్న నరవణే వెల్లడించారు.
Updated : 16 Dec 2022 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు