CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామంలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Updated : 31 May 2023 16:47 IST

బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామంలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Tags :

మరిన్ని