Punjab: రూ.11కే పేదలకు నిత్యావసర వస్తువులు.. ఎక్కడంటే..!
దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుల బతుకు భారంగా మారింది. పగలంతా కష్టపడినా.. తమ అవసరాలు తీర్చుకోలేక కొందరు సతమతం అవుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు.. పంజాబ్ లోని 'లాస్ట్ హోప్' అనే సంస్థ ముందుకొచ్చింది. పేదలకు పదకొండు రూపాయలకే కావాల్సిన వస్తువులు అందిస్తూ ఆదుకుంటోంది. మధ్యాహ్న సమయంలో కడుపు నింపుతోంది.
Published : 15 Jun 2022 19:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం