Botsa: పరీక్షపత్రాల లీక్లకు పాల్పడటం నీచమైన పని: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
‘‘పరీక్ష పత్రాల లీక్లకు పాల్పడటం నీచమైన పని. విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే అలాంటి వారిని దేవుడు కూడా క్షమించడు’’ అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. తెలంగాణలో పదో తరగతి (SSC Exams) పేపర్ లీకేజీపై చోటు చేసుకున్న రాజకీయ రగడపై మంత్రి బొత్స స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.
Published : 06 Apr 2023 15:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ’.. పాక్ క్రికెటర్ ఎంపికపై ఫ్యాన్స్ ఫైర్
-
స్ల్పెండర్కు 30 ఏళ్లు.. అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్ విడుదల
-
90 సెకన్లలో 29 పదాలు.. అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా తెలుగు సంతతి బాలుడు
-
మహేశ్-రాజమౌళిల సినిమాలో పాత్ర.. కట్టప్ప ఏమన్నారంటే!
-
ఏసీబీ వలలో మరో నీటిపారుదల శాఖ అధికారి.. 4 గంటలు శ్రమించి అదుపులోకి..
-
ఈసారి వరల్డ్ కప్లో భారత్ రిస్క్ చేస్తోంది: ఆసీస్ మాజీ కెప్టెన్