కేంద్రం నిధులిచ్చినా.. ఏపీ ప్రభుత్వం పనులు చేయడం లేదు: ఎంపీ కేశినేని

కేంద్రం నిధులిచ్చినా ఏపీ ప్రభుత్వం పనులు చేయడం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో వరద నీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం వెయ్యి కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తిచేయాలని లోక్ సభలో కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి పనుల పురగోతిని సమీక్షిస్తామని చెప్పారు

Published : 21 Dec 2023 15:55 IST

కేంద్రం నిధులిచ్చినా ఏపీ ప్రభుత్వం పనులు చేయడం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో వరద నీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం వెయ్యి కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తిచేయాలని లోక్ సభలో కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి పనుల పురగోతిని సమీక్షిస్తామని చెప్పారు

Tags :

మరిన్ని