కేంద్రం నిధులిచ్చినా.. ఏపీ ప్రభుత్వం పనులు చేయడం లేదు: ఎంపీ కేశినేని
కేంద్రం నిధులిచ్చినా ఏపీ ప్రభుత్వం పనులు చేయడం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో వరద నీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం వెయ్యి కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తిచేయాలని లోక్ సభలో కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి పనుల పురగోతిని సమీక్షిస్తామని చెప్పారు
Published : 21 Dec 2023 15:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM