Pamban Bridge: పడవల కోసం తెరుచుకున్న పంబన్ బ్రిడ్జి
భారత్లో మొట్టమొదటి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జ్ (Pamban Bridge) పడవల కోసం మరోసారి తెరుచుకుంది. వంతెన పైకి లేవగానే పడవలు ఆ మార్గం ద్వారా పయనించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు అక్కడికి తరలివచ్చారు. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ఈ వంతెన 2.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద వంతెన ఇదే కావడం విశేషం.
Published : 03 May 2023 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం