Vizianagaram Train Accident: సిగ్నలింగ్‌ లోపమా? మానవ తప్పిదమా?.. ప్రమాద కారణాలపై అన్వేషణ

విజయనగరం జిల్లాలో 14 మంది ప్రయాణికులను బలిగొన్న రైలు ప్రమాదం (Vizianagaram Train Accident) అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా? లేదంటే మానవతప్పిదమా అనేది తేలాల్సి ఉంది. ప్రమాదానికి స్పష్టమైన కారణాల కోసం రైల్వే యంత్రాంగం దృష్టి సారించింది. 

Published : 31 Oct 2023 10:47 IST

విజయనగరం జిల్లాలో 14 మంది ప్రయాణికులను బలిగొన్న రైలు ప్రమాదం (Vizianagaram Train Accident) అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా? లేదంటే మానవతప్పిదమా అనేది తేలాల్సి ఉంది. ప్రమాదానికి స్పష్టమైన కారణాల కోసం రైల్వే యంత్రాంగం దృష్టి సారించింది. 

Tags :

మరిన్ని