AP News: సామాన్యులకు అక్కరకు రాని ‘స్పందన’..!
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం మొక్కబడి తంతుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ అధికారుల నుంచి స్పందన కరవయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై అనేక సార్లు కలిసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని.. చివరికి కలెక్టర్ వద్దకు వచ్చినా న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated : 29 May 2023 20:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం