Suneetha Narreddy: వైకాపా పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి: సునీత

వైకాపాపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా పునాదులు వైఎస్‌ వివేకానందరెడ్డి రక్తంలో మునిగి ఉన్నాయన్నారు. వైఎస్‌ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.   

Published : 15 Mar 2024 16:03 IST

వైకాపాపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా పునాదులు వైఎస్‌ వివేకానందరెడ్డి రక్తంలో మునిగి ఉన్నాయన్నారు. వైఎస్‌ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.   

Tags :

మరిన్ని