Suneetha Narreddy: వైకాపా పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి: సునీత
వైకాపాపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా పునాదులు వైఎస్ వివేకానందరెడ్డి రక్తంలో మునిగి ఉన్నాయన్నారు. వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.
Published : 15 Mar 2024 16:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM